Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసోంలో వరద నష్టం రూ.480 కోట్లు: సీఎం హిమంత

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 1:38 PM ఆల్ ఇండియా జాతీయ
అసోంలో వరద నష్టం రూ.480 కోట్లు: సీఎం హిమంత - Udayam
అసోంలో గత నెల వరదల వల్ల రూ.480 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. 26,681 ఇళ్లు దెబ్బతిన్నాయని, 96,842 వరద బాధిత కుటుంబాలకు ఇప్పటికే రూ.15 వేల చొప్పున సాయం అందించినట్లు చెప్పారు. చరైడియో, శివసాగర్‌, జోర్హాట్‌, గోలాఘాట్‌ జిల్లాల్లో నష్టం అంచనా కొనసాగుతోందని సీఎం తెలిపారు. దుర్గాపూజకు ముందే బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...