Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసలైన లబ్ధిదారులకు న్యాయం చేస్తాం :ఎమ్మెల్యే దగ్గుపాటి

Follow Udayam on Google
Mohammad Aug 14, 2026 3:51 PM అనంతపురంవినోదం
అసలైన లబ్ధిదారులకు న్యాయం చేస్తాం :ఎమ్మెల్యే దగ్గుపాటి - Udayam
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం అర్బన్ టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2014- 19 టిట్కో ఇండ్లు దాదాపు పూర్తి చేశామని,ఆ తర్వాత వచ్చిన గొడ్డలి పార్టీ కేవలం తమ పార్టీ రంగులను వేసుకున్నారన్నారు. అసలైన టిట్కో లబ్ధిదారులకు న్యాయం చేస్తామన్నారు.

Comments

G
Loading comments...