వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని వంగర SI షేక్ శంకర్ సూచించారు.
మంగళవారం విజయనగరం జిల్లా వంగర మండల పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులతో సమావేశమయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మహిళలు, యువత రక్షణ కోసం ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతా చర్యలపై క్రమంతప్పకుండా అవగాహన కల్పించాలని సూచించారు.
Comments
Loading comments...

