వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో నవజాత మగ శిశువు మృతి చెందింది. నొప్పులు అధికంగా ఉన్నా సకాలంలో ఆపరేషన్ చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు, వారు సకాలంలో ప్రసవం చేయకపోవడంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
Comments
Loading comments...

