వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ముసాయిదా ఓటరు జాబితాలో ఓటర్ల సంఖ్య 2,77,882 నుంచి 2,41,964కు తగ్గింది. దీంతో 35,918 మంది ఓటర్లు తగ్గినట్లు అధికారులు తెలిపారు.
ముసాయిదా జాబితాలో భాగంగా 32,216 మంది ఓటర్లకు బీఎల్ఓలు నోటీసులు జారీ చేయనున్నారు. అర్హులైన వారు ఫారం-6 ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

