వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 281.09 పాయింట్లు కోల్పోయి 77,728.16 వద్ద, నిఫ్టీ 78.35 పాయింట్లు నష్టపోయి 24,287.65 వద్ద స్థిరపడ్డాయి.
అంతర్జాతీయ అనిశ్చితులు, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలతో సూచీలపై ఒత్తిడి కొనసాగింది. సెన్సెక్స్కు వరుసగా రెండో రోజు, నిఫ్టీకి ఐదో రోజు నష్టాలు నమోదయ్యాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సూచీలు కోలుకోవడం ఊరటనిచ్చింది.
Comments
Loading comments...

