Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాలలో ఇరు వర్గాల ఘర్షణ.. ఆరుగురికి గాయాలు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 11, 2026 12:10 PM మంచిర్యాలతెలంగాణ
మంచిర్యాల జిల్లాలో అర్ధరాత్రి పాత కక్షల నేపథ్యంలో ప్రగతి స్టేడియంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణకు దారితీసిన కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...