Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీడబ్ల్యూఓ నియామకాలపై విచారణకు డిమాండ్

Follow Udayam Digital on Google
కౌశిక్ శర్మ Aug 03, 2026 3:41 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
డీడబ్ల్యూఓ నియామకాలపై విచారణకు డిమాండ్ - Udayam Digital
డీడబ్ల్యూఓ, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ విభాగ నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐటీయూసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. 2025 నియామకాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు. గతంలో పనిచేసిన అర్హులైన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుని, నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

Comments

G
Loading comments...