వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్ గేమ్స్ 57 కేజీల బాక్సింగ్ సెమీఫైనల్కు భారత క్రీడాకారిణి జైస్మిన్ లాంబోరియా దూసుకెళ్లి భారత్కు పతకాన్ని ఖాయం చేశారు. క్వార్టర్ఫైనల్లో ఇంగ్లాండ్కు చెందిన ఎలిస్ గ్లిన్ను ఓడించి, పతకం ఖరారు చేసిన 10వ భారత బాక్సర్గా నిలిచారు.
అటు పురుషుల 200 మీటర్ల రేసులో భారత అథ్లెట్ అనిమేష్ కుజూర్ 20.46 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి సెమీఫైనల్కు అర్హత సాధించారు.
Comments
Loading comments...
