వార్తలకు తిరిగి వెళ్లండి
50 ఓటీటీలపై కేంద్రం నిషేధం

అసభ్యకర కంటెంట్ను ప్రసారం చేస్తూ దేశ చట్టాలను ఉల్లంఘిస్తున్న 50 ఓటీటీ యాప్స్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ లోక్సభలో వెల్లడించారు.
ఐటీ నిబంధనలు 2021తో పాటు మహిళలను అసభ్యకరంగా చూపడాన్ని నిషేధించే చట్టాల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నామని, ఆయా యాప్ల వివరాలను గోప్యంగా ఉంచుతూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను బ్లాక్ చేయాలని ఆదేశించామని తెలిపారు.
Comments
Loading comments...