వార్తలకు తిరిగి వెళ్లండి

లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. భారతి ముఖి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
ప్రమాదం జరిగి ఐదు రోజులైనా అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని, అధికార పార్టీలో ఉన్నవారికి ప్రత్యేక చట్టమా అంటూ నిలదీశారు.
Comments
Loading comments...

