వార్తలకు తిరిగి వెళ్లండి
మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పాఠశాల నుంచి బాలికను మాయమాటలతో తీసుకెళ్లి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
