వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వారందరికీ కూటమి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయాలని వైసీపీ రాజంపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ డిమాండ్ చేశారు. బుధవారం రాజంపేటలో ఆమె ఈ మేరకు మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం ఎన్నికల జిమ్మిక్కుగా ప్రజలు భావిస్తున్నారని సురేఖ అన్నారు. పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న పేదలను మోసం చేయవద్దని కోరారు.
Comments
Loading comments...

