Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ఓటర్లందరినీ కొనసాగించాలి: కర్రె భరత్ కుమార్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 31, 2026 4:08 PM వికారాబాద్General
అర్హులైన ఓటర్లందరినీ కొనసాగించాలి: కర్రె భరత్ కుమార్ - Udayam
పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కులకచర్ల మండలం పుట్టపహాడ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన జరిగింది. పొరపాటున నోటీసులు అందుకున్న అర్హులైన ఓట్లను 100% కొనసాగించాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్ అధికారులను కోరారు. కార్యక్రమంలో PACS చైర్మన్ భీమ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్, కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...