వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందజేస్తున్న చేయూత పెన్షన్లలో బీడీ కార్మికులను కూడా పొందుపరచాలని నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందర సిఐటియు బీడీ,సీగార్ కార్మికులు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులను విస్మరించడం శోచనీయమన్నారు. తక్షణమే ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనలను చేపడుతూనే ఉంటామన్నార
Comments
Loading comments...

