వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా రంగానికి రూ.1,150 కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పాలకొల్లులో ఆక్వా రైతుల సభలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ జీవోను విడుదల చేశారు. ప్రధాని మోదీ సాయంతో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Comments
Loading comments...

