Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుష్కరాల రేవుల అభివృద్ధికి రూ.210 కోట్ల ఆమోదం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 07, 2026 12:57 PM పశ్చిమగోదావరి General
పుష్కరాల రేవుల అభివృద్ధికి రూ.210 కోట్ల ఆమోదం - Udayam
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పుష్కరాల అభివృద్ధి పనులకు రాష్ట్ర క్యాబినెట్ రూ.210.06 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఆచంట, పాలకొల్లు, నరసాపురం పరిధిలోని 34 రేవులకు సాంకేతిక అనుమతుల తర్వాత టెండర్లు పిలవనున్నారు. దెబ్బతిన్న రేవులకు మరమ్మతులు చేసి భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు సౌకర్యాలు కల్పించనున్నారు. నరసాపురం, చించినాడ, దొడ్డిపట్ల, కోడేరు, సిద్ధాంతం ప్రాంతాల్లో పనులు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...