వార్తలకు తిరిగి వెళ్లండి

బండి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయంలో బీఎల్వోలు, సూపర్వైజర్లకు డిప్యూటీ తహశీల్దార్ నాగరాజు ముసాయిదా ఓటర్ల జాబితాలను, మొబైల్ పవర్ బ్యాంకులను అందజేశారు.
ప్రజలు తమ వార్డుకు చెందిన బీఎల్వోను సంప్రదించి ఓటు ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. ఓటు లేకపోతే ఆన్లైన్లో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నాగరాజు తెలిపారు.
Comments
Loading comments...

