వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానించింది. 8వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన వారికి 9 నుంచి 12వ తరగతి వరకు ఏటా రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందనుంది. అక్టోబరు 1న పరీక్ష నిర్వహించనుండగా, ప్రభుత్వ, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు అర్హులు.
Comments
Loading comments...
