వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ పరీక్ష నవంబర్ 1న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు డీఈవో ఐ. విజయకుమారి తెలిపారు. అర్హులైన విద్యార్థులు డీజీఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం పాఠశాల హెచ్ఎంలను సంప్రదించాలని ఆమె తెలిపారు.
Comments
Loading comments...
