వార్తలకు తిరిగి వెళ్లండి
శక్తిశాట్లో ఏపీ విద్యార్థిని

ధవళేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కందుల జెస్సీ, గ్లోబల్ లూనార్ క్యూబ్శాట్ మిషన్ 'శక్తిశాట్'కు ఎంపికయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా బాలికల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఈ మిషన్కు భారత్ నుంచి ఎంపికైన 20 మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆమె ఒక్కరే కావడం విశేషం.
Comments
Loading comments...