వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ప్రభుత్వం అనాథ పిల్లల కోసం 'మిషన్ వాత్సల్య' ద్వారా నెలకు రూ. 4,000 ఆర్థిక సాయం అందిస్తోంది. 18 ఏళ్ల లోపు వయసు ఉండి, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 72 వేలు, పట్టణాల్లో రూ. 96 వేల లోపు వార్షికాదాయం ఉన్న వారు అర్హులు.
జనన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ కాపీలను గెజిటెడ్ అధికారిచే ధృవీకరించి, అంగన్వాడీ లేదా ఐసీడీఎస్ కార్యాలయంలో సమర్పించాలి.
Comments
Loading comments...

