వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో వైసీపీ నేతలు రౌడీలతో కలిసి రైతులపై దాడికి దిగారని హోం మంత్రి అనిత మండిపడ్డారు. రైతులను పరామర్శించే నైతిక అర్హత లేని వారు, గుండాలను వెంటబెట్టుకుని వెళ్లడం పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు.
వైసీపీ నేతల పర్యటనపై విచారణ జరుపుతామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2027 నాటికి అమరావతిని పూర్తి చేయడమే లక్ష్యమని, వైసీపీ చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...

