వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీ కేబినెట్ నిర్ణయాలు: నేతన్నలకు భరోసా, కొత్త కళాశాలలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేనేత కార్మికులకు 'నేతన్న భరోసా' కింద ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించేందుకు ఆమోదం తెలిపారు.
వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల, పుష్కరాల ఏర్పాట్లకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. నేరడి బ్యారేజ్, హెచ్ఎన్ఎస్ఎస్ పనుల వ్యయం పెంపునకు కేబినెట్ ఓకే చెప్పింది.
Comments
Loading comments...