Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఏపీలో 235వ ఎస్ఎల్‌బీసీ సమావేశం

Ravi Jun 19, 2026 11:13 AM అమరావతి 10 viewsabout 2 hours ago
ఏపీలో 235వ ఎస్ఎల్‌బీసీ సమావేశం - Udayam Digital
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 235వ ఎస్ఎల్‌బీసీ సమావేశం జరిగింది. 2026-27 వార్షిక రుణ ప్రణాళికతో పాటు, వివిధ రంగాలకు బ్యాంకులు అందించిన రుణాలపై సీఎం సమీక్షించి, బ్యాంకర్లకు కీలక సూచనలు చేశారు. దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్ రుణ పంపిణీలో 137 శాతంతో ముందుందని బ్యాంకర్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేలా సహకరించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బ్యాంకర్లను కోరారు.

Comments

G
Loading comments...