Back to feed




ఏపీలో 235వ ఎస్ఎల్బీసీ సమావేశం
Ravi Jun 19, 2026 11:13 AM అమరావతి 10 viewsabout 2 hours ago

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 235వ ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. 2026-27 వార్షిక రుణ ప్రణాళికతో పాటు, వివిధ రంగాలకు బ్యాంకులు అందించిన రుణాలపై సీఎం సమీక్షించి, బ్యాంకర్లకు కీలక సూచనలు చేశారు.
దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్ రుణ పంపిణీలో 137 శాతంతో ముందుందని బ్యాంకర్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేలా సహకరించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బ్యాంకర్లను కోరారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్