వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు, గుర్తింపు లేకుండా నడుస్తున్న ‘విన్స్ పాఠశాల’పై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని AIPSU జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో గురువారం DEO కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత దృష్ట్యా పాఠశాలను మూసివేయాలని కోరారు. చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

