Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Follow Udayam on Google
B RAJESH Aug 26, 2026 12:16 PM విజయనగరంGeneral
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - Udayam
తెర్లాం మండలం పెరుమాలిలో ఓ మహిళ అనుమానాస్పద మృతి చెందినట్లు ఎస్సై సాగర్ బాబు బుధవారం తెలిపారు. బాణాల హేమలత (50) మూడు రోజుల నుంచి ఇంట్లోంచి బయటికి 3 రోజులు నుంచి రాలేదు. ఇంటి నుంచి దుర్వసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. మతిస్థిమితం లేని సోదరితో హేమలత ఇంట్లో ఉంటున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...