వార్తలకు తిరిగి వెళ్లండి

రెగ్యులర్ డిగ్రీలో ఇప్పటి వరకు చేరని విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ కళాశాల విద్యా కమిషనర్ దేవసేన స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 11 వరకు రూ.400 రుసుముతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కోరారు.
Comments
Loading comments...
