Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది : కాకినాడ జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
Sathish Aug 29, 2026 6:34 PM కాకినాడGeneral
అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది : కాకినాడ జిల్లా ఎస్పీ - Udayam
అన్ని దానాల్లోకెల్లా రక్తదానం ఎంతో గొప్పదని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడలో పోలీసు కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన ఏక్తా దివస్ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పోలీసులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలను ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు.

Comments

G
Loading comments...