వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లాలో SIR ప్రక్రియలో 1,31,085 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, 93,271 మందిని (71.15 శాతం) విచారించినట్లు జేసీ శినారాయణ శర్మ తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 10లోపు క్లెయిమ్స్, అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు అని జేసీ శినారాయణ శర్మ తెలిపారు. వచ్చే నెల 9న ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని జేసీ తెలిపారు.
Comments
Loading comments...

