వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరంలోని అన్న క్యాంటీన్ను మంగళవారం గజపతినగరం మార్కెట్ కమిటీ అధ్యక్షులు పివివి గోపాల రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆహార విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు.
అలాగే, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Comments
Loading comments...

