వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిహత్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గేటు లేకపోవడంతో పశువులు ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నాయి. లక్షలు ఖర్చు చేసి ప్రహరీ నిర్మించినా గేటు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
పాఠశాల కిచెన్ గార్డెన్ను పశువులు ధ్వంసం చేస్తున్నాయని, సామగ్రి భద్రతపై ఆందోళన ఉందని తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే గేటు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

