వార్తలకు తిరిగి వెళ్లండి

పశుసంవర్ధక శాఖ త్రైమాసిక సమీక్ష సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. పశు వైద్య సేవలు, టీకాలు, గడ్డి విత్తనాల పంపిణీ లక్ష్యాలను 100 శాతం సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అన్ని లక్ష్యాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

