వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాగోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డా.పి.ఉదయబాబు గురువారం తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ angrau.ac.inను సందర్శించాలని సూచించారు.
Comments
Loading comments...

