వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండెనెమలి అంగన్వాడీ కేంద్రంలో కులవివక్ష జరుగుతోందని ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ సీడీపీఓ కళావతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
తన చిన్నారి పట్ల టీచర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పోషకాహారం పంపిణీలో తేడా చూపుతున్నారని ఆరోపించారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

