వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఇస్లాంపూర్ అంగన్వాడీ కేంద్రంలో మూడేళ్ల చిన్నారి అమ్రిన్ నిద్రిస్తుండగా గమనించని ఆయా, గదికి తాళం వేసి వెళ్లిపోయారు.
దాదాపు నాలుగు గంటలపాటు చిన్నారి గదిలోనే బిక్కుబిక్కుమంటూ ఉండగా, స్థానికులు గుర్తించి రాత్రి 8 గంటలకు తాళం తీసి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనపై ఐసీడీఎస్ సీడీపీవో విచారణ జరిపి, ఆయా లచ్చమ్మతో పాటు ఇన్ఛార్జి టీచర్, సూపర్వైజర్కు మెమోలు జారీ చేశారు.
Comments
Loading comments...

