Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 4,520 ఎంఎస్‌ఎంఈలు బంద్

రమేష్ బాబు Jul 23, 2026 6:09 AM అమరావతిin about 4 hours
ఏపీలో 4,520 ఎంఎస్‌ఎంఈలు బంద్ - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో 4,520 ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు మూతపడ్డాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ పరిశ్రమలు మూతపడటం వల్ల రాష్ట్రంలో దాదాపు 48,777 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.

Comments

G
Loading comments...