వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఉదయం టీమ్ ఆయనకు నివాళి అర్పించింది. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలను స్మరించుకుంది.
ధైర్యం, ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొంది.
Comments
Loading comments...

