Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబటి రాంబాబును ఫోన్‌లో పరామర్శించిన జగన్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 30, 2026 10:56 AM గుంటూరుGeneral
అంబటి రాంబాబును ఫోన్‌లో పరామర్శించిన జగన్ - Udayam
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబును ఫోన్‌లో పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంబటి.. తనకు గుండెకు రెండు స్టంట్లు వేశారని, వైద్యుల సంరక్షణ బాగా ఉందనీ తెలిపారు. దీనిపై జగన్ స్పందిస్తూ ఆయనకు ధైర్యం చెప్పి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...