వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో ప్రభుత్వ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక నేతలు కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.
అత్యవసర పరిస్థితులు, ప్రమాదాల సమయంలో, గర్భిణులను కేజీహెచ్కు తరలించేందుకు పేదలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.
Comments
Loading comments...

