Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనాథ మహిళ ఆచూకీ తెలిపాలని పర్చూరు అధికారుల విజ్ఞప్తి

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 7:34 PM బాపట్లGeneral
అనాథ మహిళ ఆచూకీ తెలిపాలని పర్చూరు అధికారుల విజ్ఞప్తి - Udayam
నూతలపాడులో వివరాలు చెప్పలేని ఒక మహిళను రెవెన్యూ సిబ్బంది గుర్తించి పర్చూరు తహశీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆమె గత 30 ఏళ్లుగా గ్రామంలోనే ఉంటున్నట్లు వీఆర్‌వో శ్రీనివాసరావు తెలిపారు. ఆ మహిళ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసిన వారు పర్చూరు తహశీల్దార్ పి. బ్రహ్మయ్యను సంప్రదించాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...