Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమృత్‌ పథకం పనుల్లో నిర్లక్ష్యం

మహేష్ కుమార్ Jul 25, 2026 2:42 PM సిరిసిల్లabout 1 hour ago
అమృత్‌ పథకం పనుల్లో నిర్లక్ష్యం - Udayam Digital
రూ.117 కోట్లతో సిరిసిల్ల, వేములవాడలో చేపట్టిన అమృత్‌ 2.0 తాగునీటి పనులు మందకొడిగా సాగుతున్నాయి. గడువు ముగియడంతో గుత్తేదారు సంస్థ డిసెంబరు వరకు ఈవోటీ పొడిగించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా తక్కువ లోతులోనే పైపులైన్లు వేస్తుండటంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. సిబ్బంది కొరతతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారగా, అధికారులు స్పందించి లోపాలను సరిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...