వార్తలకు తిరిగి వెళ్లండి
అమరావతిలో నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఏడీసీ ఎండీ డి.లక్ష్మీపార్థసారథి ఆదేశించారు. శనివారం ట్రంక్ రోడ్లు, ఎల్పీఎస్ (LPS) లేఅవుట్లను పరిశీలించిన ఆమె, ఉండవల్లి, పెనుమాక వద్ద వరద నివారణ పనులను వారంలోగా ముగించాలన్నారు.
వీఐపీ మార్గం E-6, N-9 సైక్లింగ్ ట్రాక్తో పాటు జోన్-9, జోన్-5సి అభివృద్ధి పనులను సమీక్షించారు.
Comments
Loading comments...

