వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. గురువారం సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్-2, స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు.
అమరావతికి సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని, ఐకానిక్ భవనాల కోసం నార్మన్ ఫాస్టర్స్ సంస్థను సంప్రదించామని చెప్పారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రాజధాని పనులను ఆపేసిందని విమర్శించారు.
Comments
Loading comments...

