Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఛాంపియన్షిప్లో సెమీఫైనల్కు మన్యం వాలీబాల్ జట్టు

Follow Udayam on Google
B Ganga Aug 26, 2026 10:55 AM పార్వతీపురం మన్యంGeneral
అమరావతి ఛాంపియన్షిప్లో సెమీఫైనల్కు మన్యం వాలీబాల్ జట్టు - Udayam
తిరుపతిలో రెండు రోజులుగా జరుగుతున్న అమరావతి ఛాంపియన్షిప్-2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో మన్యం జిల్లాకు చెందిన వాలీబాల్ జట్టు అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. వరుస మ్యాచ్లలో మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్లపై విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగించి విజయం సాధించి ఫైనలకు చేరుకోవాలని జిల్లా క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...