వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలోని శ్రీ బాల చాముండికాదేవి సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈవో సైదమ్మబాయ్ పర్యవేక్షణలో శాంతి పూజతో మొదలైన ఈ ఉత్సవాల్లో వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

