Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచారం, పోక్సో కేసులపై అమిత్‌షా కీలక ఆదేశం

Follow Udayam on Google
vihar Aug 21, 2026 9:34 AM జాతీయంGeneral
అత్యాచారం, పోక్సో కేసులపై అమిత్‌షా కీలక ఆదేశం - Udayam
అత్యాచారం, పోక్సో కేసులను ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించాలని కేంద్ర హోంమంత్రి, దక్షిణ ప్రాంతీయ మండలి ఛైర్మన్‌ అమిత్‌షా సూచించారు. చెన్నై సమీపంలో గురువారం జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సదస్సులో ఆయన మాట్లాడారు. బడి మానేసే పిల్లల సమస్యలు, పోషకాహార లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మూడేళ్లలో మాదకద్రవ్య రహిత భారత్‌ లక్ష్యానికి రాష్ట్రాల సహకారం కీలకమన్నారు.

Comments

G
Loading comments...