Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా పౌరుల మోసం కేసు.. వికాస్‌ అరెస్ట్‌

Follow Udayam Digital on Google
మానస శర్మ Jul 28, 2026 3:56 PM హైదరాబాద్తెలంగాణ
అమెరికా పౌరుల మోసం కేసు.. వికాస్‌ అరెస్ట్‌ - Udayam Digital
హైదరాబాద్‌ కేంద్రంగా నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి అమెరికా పౌరులను మోసం చేసిన వికాస్‌ కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. మాదాపూర్‌లో 2023లో నమోదైన ఈ కేసుకు సంబంధించి విదేశీ నిధుల బదిలీలు, మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు.. హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...