Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యవసర సేవల పేరుతో అంబులెన్సుల అధిక ఛార్జీలు

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 12:09 PM నాగర్ కర్నూల్తెలంగాణ
అత్యవసర సేవల పేరుతో అంబులెన్సుల అధిక ఛార్జీలు - Udayam
అచ్చంపేట ఏరియా ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే రోగుల నుంచి ప్రైవేటు అంబులెన్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని బాధితులు ఆరోపించారు. హైదరాబాద్‌కు రూ.10-12 వేల వరకు తీసుకుంటున్నట్లు బాధితులు తెలిపారు. ఆసుపత్రి పరిసరాల్లో ఏడు ప్రైవేటు అంబులెన్సులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. 2025లో ఏర్పాటు చేసిన మినీ అంబులెన్సు సేవలను పునరుద్ధరించి, అధిక వసూళ్లను అరికట్టాలని కోరారు.

Comments

G
Loading comments...