వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరు జిల్లాలో పోలీసు వ్యవస్థ ఆయన కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు.
తన ఇంటిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ పెమ్మసాని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. అర్ధరాత్రి మహిళల ఇళ్లలో తనిఖీలు చేయడమే అభివృద్ధా అని ప్రశ్నిస్తూ కేంద్ర మంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Comments
Loading comments...
